అర‌టి పంట సేక‌రిస్తోన్న హార్టిక‌ల్చ‌ర్ కార్పొరేష‌న్
లాక్ డౌన్ ప్ర‌భావంతో అర‌టి రైతులు చేతికొచ్చిన పంట‌ను అమ్ముకోవ‌డంలో ఇబ్బంది ప‌డ‌కుండా కేర‌ళ ప్ర‌భుత్వం ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. హార్టిక‌ల్చ‌ర్ ప్రొడ‌క్ట్స్ డెవ‌ల‌ప్ మెంట్  కార్పొరేష‌న్ కేర‌ళ‌లో పండించిన అర‌టిని కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. ఒక్క వ‌య‌నాడ్ జిల్లాలోనే 2 ల‌క్ష‌ల ట‌న్నుల అర‌…
వేడి సమోసా అడిగినందుకు డ్రైనేజీ శుభ్రం చేయించారు..
లాక్‌డౌన్‌ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం హెల్ప్‌లైన్‌ నంబర్లను ఏర్పాటు చేసింది. అత్యవసర సమయంలో, నిత్యావసరాలకు హెల్ప్‌లైన్‌ నంబర్లకు ఫోన్‌ చేయాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది. కొంతమంది యువత అయితే హెల్ప్‌లైన్‌ నంబర్లకు ఫోన్‌ చేసి గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. అధికారుల సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.…
ప్రభుత్వ రుణం తీర్చుకున్న యువకుడు..అభినందించిన కేటీఆర్‌
తెలంగాణ  ప్రభుత్వం అందించిన సాయానికి గొప్ప మనసుతో  కృతజ్ఞత చూపిన  శ్రీకాంత్‌ అనే యువకుడికి మంత్రి కేటీఆర్‌  ధన్యవాదాలు తెలిపారు.   సీఎం ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్స్‌ పథకం పేద విద్యార్థులకు ఉపయోగపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని  కేటీఆర్‌ పేర్కొన్నారు.  కరోనాపై పోరాటానికి తనవంతుగా సాయం చేసిన   యువకుడి…
జనగణనలో జాగ్రత్తలు పాటించాలి
జనగణన కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేటర్‌కు అప్పగించే బ్లాకులను తయారు చేసేటప్పుడు అపార్ట్‌మెంట్లు, బస్తీలు, చిన్నచిన్న వీధులు సైతం కవర్‌ అయ్యేలా తగు జాగ్రత్తలు తీసుకొని బ్లాకులుగా విభజించాల్సిన అవసరం ఉందని కలెక్టర్‌ ధర్మారెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలోని ఆడిటోరియంలో తహసీల్ద…
పల్లెలు మరువాలి
పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయని, రెండు విడుతల్లో పెండింగ్‌ పనులుంటే వారం రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి  హరీశ్‌రావు సూచించారు.బుధవారం మెదక్‌ కలెక్టరేట్‌లో పల్లెప్రగతి పంచాయతీరాజ్‌ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్‌ ధర్మారెడ్డి అధ్యక్షతన  ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.…
ఫిబ్రవరి 15న సహకార ఎన్నికలు
రాష్ట్రంలోని 906 ప్రాథమిక వ్యవసాయ, సహకార సంఘాల (పీఏసీఎస్‌- ప్యాక్‌)కు ఫిబ్రవరి 15వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. అదేరేజు సాయంత్రం కల్లా ఫలితాలు ప్రకటిస్తారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర సహకారశాఖ ఎన్నికల అథారిటీ షెడ్యూల్‌ విడుదలచేసింది. హైదరాబాద్‌ మినహా మిగిలిన తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 909…